ముంబైలోని చెంబూరులోని ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియంలో శనివారం, 28 జూలై 2018న జరిగిన W3 మహాసభలో ప్రభువు స్వయంగా మమ్మల్ని దర్శించారు.
పాస్టర్ సన్నీ విశ్వాస్ (పుణె) ప్రజలను స్తుతి ఆరాధనలలోకి నడిపించారు మరియు దేవుని సన్నిధి ఆడిటోరియం నిండిపోయింది.
పాస్టర్ మైఖేల్ గారు జీవితాన్ని మార్చే సందేశం: ప్రభువును అడుగుట
పాస్టర్ మైఖేల్ గారు బలమైన అభిషేకం క్రింద ప్రజలకు పరిచర్య చేశాడు.
దొంగిలించబడిన కారు గురించి ఖచ్చితమైన ప్రవచనం
ఆయన మొబైల్ నంబర్ను ప్రవచనాత్మకంగా పిలిచారు
కుటుంబం గురించి దాచబడిన విషయాలు బయటపడ్డాయి
కంటి గుడ్డు సమస్య నయమైంది
UAEలో చూస్తున్న వ్యక్తి యొక్క స్థానం పిలువబడటం జరిగింది
పేరలను పిలిచారు
ప్రవచనం సంపూర్ణముగా రెండింతలుగా పొందుకున్నారు
కొన్ని చెప్పుకోదగిన స్వస్థత కూడా జరిగింది
చాలా సంవత్సరాల తలతిరుగుట సమస్య నయమైంది
తక్షణ స్వస్థత: వెన్నెముకలో అంతరం మూసివేయబడింది
కరుణా సదన్లో ప్రతిరోజూ మేము నోహ్ యాప్లో వందలాది ప్రార్థన విన్నపములను పొందుకుంటున్నాము. కొంతమంది ప్రార్థన యోధులు ఇతరుల కోసం ప్రార్థించడానికి ముందుకు వస్తున్నారు.
పాస్టర్ మైఖేల్ గారు కొంతమంది ప్రార్థన యోధులను సత్కరించారు. (క్రింద వీడియో చూడండి)
సభకు హాజరైన వారు గతంలో ఎన్నడూ లేని విధంగా దేవుడు జీవితాన్ని మార్చే మరియు అద్భుతాలు చేసే శక్తిని చూశారు.
పాస్టర్ మైఖేల్ గారి నుండి వ్యక్తిగత గమనిక
ప్రియమైన మిత్రులారా, భాగస్వాములారా మరియు ప్రార్థన యోధులారా,
ఈ సభలో భాగమైనందుకు మీలో ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మనము గుంపుగా పని చేయడం కొనసాగించాలి. దేవుడు మనిషికి ఋణగ్రస్తుడు కాదు. నేను మీ కోసం మరియు మీ
ప్రియమైనవారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను
మీరు పంచుకోవడానికి సాక్ష్యం ఉంటే, మీ నుండి వినడానికి నేను చాలా సంతోషిస్తాను. (వ్యాఖ్యల విభాగాన్ని ఉపయోగించండి)
తదుపరి W3 సమావేశం: శుక్రవారం, 24 ఆగస్టు 2018.
ప్రణీత్ కాల్విన్ & బృందం స్తుతి ఆరాధన నడిపిస్తారు.
కమెంట్లు