హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయెను. (2 రాజులు 19:1)
బట్టలు చింపివేయడం మరియు గోనెపట్ట కట్టుకోవడం ఆ సమయంలో తీవ్ర దుఃఖం మరియు సంతాపానికి సంకేతాలు.
రెండవదిగా, హిజ్కియా తన దుఃఖాన్ని మరియు సంతాపాన్ని ప్రభువు మాత్రమే అందించగల శక్తి మరియు సామర్థ్యమును తిరస్కరించడానికి అనుమతించలేదు. ఇప్పుడు ప్రభువును వెదకడం మునుపెన్నడూ లేనంత ప్రాముఖ్యమైనదని అతడు గ్రహించి, ప్రభువు మందిరానికి వెళ్ళాడు.
గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజ కులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను. (2 రాజులు 19:2)
హిజ్కియా చేసిన మూడవ పని ఏమిటంటే, ప్రవక్త యెషయా ద్వారా ప్రవచనాత్మక వాక్యాన్ని (ఇపుడున్న ప్రభువు యొక్క వాక్యం) వెతకడం.
వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరిహిజ్కియా సెల విచ్చునదేమనగాఈ దినము శ్రమయు శిక్షయు దూష ణయు గల దినము;పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. (2 రాజులు 19:3)
ఇశ్రాయేలు సంతతికి సంభవించిన పూర్తి వినాశనాన్ని తెలియజేయడానికి యెషయా ప్రవక్తకు అందించమని హిజ్కియా తన దూతలకు సూచించిన మాటలు ఇవి. ఇది ఒక విపత్కర సంఘటనకు అనువైన వ్యక్తీకరణ, ఇది తన బిడ్డకు జన్మనివ్వలేకపోయిన ఒక స్త్రీ, తల్లి మరియు బిడ్డ ఇద్దరూ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. (2 రాజులు 19:20)
యెషయా ప్రవక్త ప్రభువు వాక్యాన్ని చెప్పాడు, "నువ్వు ప్రార్థించావు కాబట్టి.." హిజ్కియా ప్రార్థించకపోతే ఎలా? ఏ సమాధానం వచ్చి ఉండేది కాదని నేను నమ్ముతున్నాను మరియు యెరూషలేము విజయం పొంది ఉండేది. హిజ్కియా ప్రార్థన నిజంగా ముఖ్యమైనది. ఒకవేళ ఎవరైనా ప్రార్థిస్తే ఎన్ని విజయాలు సాధించవచ్చో ఒక్కసారి ఆలోచించండి.
బట్టలు చింపివేయడం మరియు గోనెపట్ట కట్టుకోవడం ఆ సమయంలో తీవ్ర దుఃఖం మరియు సంతాపానికి సంకేతాలు.
రెండవదిగా, హిజ్కియా తన దుఃఖాన్ని మరియు సంతాపాన్ని ప్రభువు మాత్రమే అందించగల శక్తి మరియు సామర్థ్యమును తిరస్కరించడానికి అనుమతించలేదు. ఇప్పుడు ప్రభువును వెదకడం మునుపెన్నడూ లేనంత ప్రాముఖ్యమైనదని అతడు గ్రహించి, ప్రభువు మందిరానికి వెళ్ళాడు.
గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజ కులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను. (2 రాజులు 19:2)
హిజ్కియా చేసిన మూడవ పని ఏమిటంటే, ప్రవక్త యెషయా ద్వారా ప్రవచనాత్మక వాక్యాన్ని (ఇపుడున్న ప్రభువు యొక్క వాక్యం) వెతకడం.
వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరిహిజ్కియా సెల విచ్చునదేమనగాఈ దినము శ్రమయు శిక్షయు దూష ణయు గల దినము;పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. (2 రాజులు 19:3)
ఇశ్రాయేలు సంతతికి సంభవించిన పూర్తి వినాశనాన్ని తెలియజేయడానికి యెషయా ప్రవక్తకు అందించమని హిజ్కియా తన దూతలకు సూచించిన మాటలు ఇవి. ఇది ఒక విపత్కర సంఘటనకు అనువైన వ్యక్తీకరణ, ఇది తన బిడ్డకు జన్మనివ్వలేకపోయిన ఒక స్త్రీ, తల్లి మరియు బిడ్డ ఇద్దరూ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. (2 రాజులు 19:20)
యెషయా ప్రవక్త ప్రభువు వాక్యాన్ని చెప్పాడు, "నువ్వు ప్రార్థించావు కాబట్టి.." హిజ్కియా ప్రార్థించకపోతే ఎలా? ఏ సమాధానం వచ్చి ఉండేది కాదని నేను నమ్ముతున్నాను మరియు యెరూషలేము విజయం పొంది ఉండేది. హిజ్కియా ప్రార్థన నిజంగా ముఖ్యమైనది. ఒకవేళ ఎవరైనా ప్రార్థిస్తే ఎన్ని విజయాలు సాధించవచ్చో ఒక్కసారి ఆలోచించండి.
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి. (2 రాజులు 19:35)
పరిశుద్ధ గ్రంథాలపై నా అధ్యయనం, మానవ కంటితో చూడగలిగే దానికంటే చాలా ఎక్కువ కంపన లేదా కదలిక రేటుతో ఆత్మ జీవులు పనిచేస్తాయనే నిర్ధారణకు నన్ను నడిపించింది. అలాంటి సమాచారం లేఖనాలను చదవడం ద్వారా గ్రహించవచ్చని నేను నమ్ముతున్నాను. దృష్టాంతం ద్వారా వివరించడానికి నన్ను అనుమతించండి.
ఒక దేవదూత ఒక రాత్రిలో 185,000 మంది సైనికులను చంపాడు. ఇది అసాధారణమైనది. దీని నుండి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మొదట, దేవదూత మానవునుడు అలసిపోయే విధంగా అలసిపోడు. రెండవది, ఈ లోకములో మానవుడు కదలగల సామర్థ్యం కంటే దేవదూత చాలా వేగంగా కదులుతున్నాడని మనం నిర్ధారించవచ్చు.
మనకు పదునైన కత్తితో మరియు ప్రతి సైనికుడిని చంపడానికి కనీసం మూడు సెకన్ల సమయం పడుతుందని మనము ఊహిస్తే, ఇంత మంది అష్షూరు దళాలను చంపడానికి మనిషికి ఇరవై నాలుగు గంటల ఆరున్నర రోజులు పడుతుంది. మరియు ఈ దేవదూత కేవలం ఒక రాత్రిలో చేసాడు. ఇది ఎనిమిది గంటల రాత్రి అని మనం అనుకుంటే, అతడు సెకనుకు ఆరున్నర సైనికుల చొప్పున సైనికులను చంపుతున్నాడు! ఈ సమాచారము నుండి, దేవదూత ఉన్నత శారీరక స్థితిలో ఉన్న మానవుడి కంటే ఇరవై రెట్లు వేగంగా కదులుతున్నట్లు మనం లెక్కించవచ్చు. కాబట్టి భౌతిక లోకములో మానవుల కంటే ఆత్మ జీవులు చాలా ఎక్కువ వేగంతో లేదా పౌనఃపున్యాల వద్ద పనిచేసే శరీరాలను కలిగి ఉంటారని మనం సులభంగా చూడవచ్చు.
Chapters