దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. (1 సమూయేలు 30:6)
దావీదు కేవలం దుఃఖంలో ఉన్నాడని బైబిలు చెప్పడం లేదు; అతడు "మిక్కిలి దుఃఖములో ఉన్నాడు" అని చెబుతుంది. ఎందుకంటే అతని సన్నిహితులు అతనిపై రాళ్లు రువ్వడం గురించి మాట్లాడాడు. ఎందుకంటే, తమ కుమారులను కుమార్తెలను అమాలేకీయులు తీసుకువెళ్లినందుకు వారు కూడా దుఃఖించారు. అయితే, దావీదు యెహోవాను బట్టి తనను తాను ధైర్యము తెచ్చుకున్నాడు. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ సరికానిదిగా ఉన్నట్లు అనిపించినప్పుడు దేవుని పట్ల సరైన వైఖరిని కలిగి ఉండటం చాలా కీలకం.
నేను ఈ దండును తరిమిన యెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను. (1 సమూయేలు 30:8)
నైజీరియాకు చెందిన డా. బెన్సన్ ఇడాహోసా అనే దేవుని గొప్ప దాసుడు ఒకసారి ఇలా అన్నాడు, "దేవుడు ఈరోజు మిమ్మల్ని అభిషేకించడం కొనసాగించాలని మరియు మీపై అభిషేకాన్ని నిరంతరం పెంచాలని మీరు కోరుకున్నట్లైతే, మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు చేయగలిగింది కష్టపడి ప్రార్థించాలి."
తన బాధలో కూడా, దావీదు భావోద్వేగాలకు ఆజ్యం పోసిన నిర్ణయాలు తీసుకోలేదు కానీ ప్రభువును అడిగాడు. ప్రార్థన ద్వారానే దావీదు పూర్తిగా కోలుకునే స్థితికి చేరుకున్నాడు. ప్రార్ధనలో ఉండగా, దేవుడు దావీదు ఏమి చేయాలో ధృవీకరించడమే కాకుండా అతనికి విజయం యొక్క హామీని కూడా ఇచ్చాడు.
25 మీరు కడుపార తిని తృప్తిపొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన
మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు
నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును
చీడ పురుగులును అను నా మహా సైన్యము తినివేసిన
సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.
26 నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. (యోవేలు 2:25-26)
పునరుద్ధరణ వాగ్దానం ప్రార్థన సిధ్ధాంతముతో ముడిపడి ఉంది. వాస్తవానికి, సంవత్సరాలను మరల పొందడానికి, ప్రజలపై తన ఆత్మ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించడానికి మరియు శత్రువును తరిమికొట్టడానికి వాగ్దానం చేయడానికి ముందు యోవేలు 2వ అధ్యాయంలో మూడుసార్లు "ప్రార్థించండి" అని ప్రభువు చెప్పాడు.
తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములో నుండియు యూదా దేశములో నుండియు తాము దోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్న పానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. (1 సమూయేలు 30:16)
దావీదు తన శత్రువులు భోజనం చేస్తూ, తాగుతూ, నృత్యం చేస్తున్నప్పుడు వారి మీదికి వచ్చాడని లేఖనాలు చెబుతున్నాయి. దావీదు మరియు అతని సైన్యం రాబోతున్నారని తెలియక వారు సిద్ధపడలేదు. తరచుగా, దురదృష్టవశాత్తు, శత్రువు దేవుని పిల్లలకు తెలియనప్పుడు వారి మీదికి వస్తాడు.
విజయం లేదా సఫలము మనల్ని ఆత్మసంతృప్తి మరియు మందమతి కలిగించకూడదు. శత్రు మాకములోకి ప్రవేశించడానికి మరియు మన నుండి దొంగిలించబడిన వాటిని తిరిగి పొందడానికి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి మరియు సిద్ధంగా ఉండాలి.
దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండేను. (1 సమూయేలు 30:17)
కొన్నిసార్లు, ఒక గంట ప్రార్థన ఫలించదు. మీరు ఏదైనా చూసే వరకు, మీరు ఏదైనా అనుభవించే వరకు మీరు ప్రార్థిస్తూ ఉండాలి.
దానియేలు తన జవాబును పొందే ముందు 21 రోజులు ప్రార్థించాడు మరియు మీరు కూడా ఒక సమయంలో ప్రార్థించవలసి ఉంటుంది, కానీ మీరు ప్రార్థన చేయడానికి కట్టుబడి ఉన్నందున ఫలితము మీకు వస్తుందని ఎప్పటికీ మర్చిపోకండి. లూకా 18:7-8 ఇలా చెబుతోంది, "దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను."
దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. (1 సమూయేలు 30:26)
ఇవ్వడం ద్వారా అలౌకిక సూచన సక్రియం చేయబడుతుందని దావీదుకు స్పష్టంగా తెలుసు, ఎందుకంటే, 112వ కీర్తనలో, అతడు దేవుని ఆశీర్వాదాన్ని సక్రియం చేయడం గురించి రాశాడు:
వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును
వాని నీతి నిత్యము నిలుచును
వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. (కీర్తనలు 112:9)
అలాగే, దావీదు, పెద్దలకు సొమ్ములో కొంత పంపడం ద్వారా బంధాలను ఏర్పరచుకున్నాడు.
దావీదు కేవలం దుఃఖంలో ఉన్నాడని బైబిలు చెప్పడం లేదు; అతడు "మిక్కిలి దుఃఖములో ఉన్నాడు" అని చెబుతుంది. ఎందుకంటే అతని సన్నిహితులు అతనిపై రాళ్లు రువ్వడం గురించి మాట్లాడాడు. ఎందుకంటే, తమ కుమారులను కుమార్తెలను అమాలేకీయులు తీసుకువెళ్లినందుకు వారు కూడా దుఃఖించారు. అయితే, దావీదు యెహోవాను బట్టి తనను తాను ధైర్యము తెచ్చుకున్నాడు. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ సరికానిదిగా ఉన్నట్లు అనిపించినప్పుడు దేవుని పట్ల సరైన వైఖరిని కలిగి ఉండటం చాలా కీలకం.
నేను ఈ దండును తరిమిన యెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను. (1 సమూయేలు 30:8)
నైజీరియాకు చెందిన డా. బెన్సన్ ఇడాహోసా అనే దేవుని గొప్ప దాసుడు ఒకసారి ఇలా అన్నాడు, "దేవుడు ఈరోజు మిమ్మల్ని అభిషేకించడం కొనసాగించాలని మరియు మీపై అభిషేకాన్ని నిరంతరం పెంచాలని మీరు కోరుకున్నట్లైతే, మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీరు చేయగలిగింది కష్టపడి ప్రార్థించాలి."
తన బాధలో కూడా, దావీదు భావోద్వేగాలకు ఆజ్యం పోసిన నిర్ణయాలు తీసుకోలేదు కానీ ప్రభువును అడిగాడు. ప్రార్థన ద్వారానే దావీదు పూర్తిగా కోలుకునే స్థితికి చేరుకున్నాడు. ప్రార్ధనలో ఉండగా, దేవుడు దావీదు ఏమి చేయాలో ధృవీకరించడమే కాకుండా అతనికి విజయం యొక్క హామీని కూడా ఇచ్చాడు.
25 మీరు కడుపార తిని తృప్తిపొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన
మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు
నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును
చీడ పురుగులును అను నా మహా సైన్యము తినివేసిన
సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.
26 నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. (యోవేలు 2:25-26)
పునరుద్ధరణ వాగ్దానం ప్రార్థన సిధ్ధాంతముతో ముడిపడి ఉంది. వాస్తవానికి, సంవత్సరాలను మరల పొందడానికి, ప్రజలపై తన ఆత్మ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించడానికి మరియు శత్రువును తరిమికొట్టడానికి వాగ్దానం చేయడానికి ముందు యోవేలు 2వ అధ్యాయంలో మూడుసార్లు "ప్రార్థించండి" అని ప్రభువు చెప్పాడు.
తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములో నుండియు యూదా దేశములో నుండియు తాము దోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్న పానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. (1 సమూయేలు 30:16)
దావీదు తన శత్రువులు భోజనం చేస్తూ, తాగుతూ, నృత్యం చేస్తున్నప్పుడు వారి మీదికి వచ్చాడని లేఖనాలు చెబుతున్నాయి. దావీదు మరియు అతని సైన్యం రాబోతున్నారని తెలియక వారు సిద్ధపడలేదు. తరచుగా, దురదృష్టవశాత్తు, శత్రువు దేవుని పిల్లలకు తెలియనప్పుడు వారి మీదికి వస్తాడు.
విజయం లేదా సఫలము మనల్ని ఆత్మసంతృప్తి మరియు మందమతి కలిగించకూడదు. శత్రు మాకములోకి ప్రవేశించడానికి మరియు మన నుండి దొంగిలించబడిన వాటిని తిరిగి పొందడానికి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి మరియు సిద్ధంగా ఉండాలి.
దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండేను. (1 సమూయేలు 30:17)
కొన్నిసార్లు, ఒక గంట ప్రార్థన ఫలించదు. మీరు ఏదైనా చూసే వరకు, మీరు ఏదైనా అనుభవించే వరకు మీరు ప్రార్థిస్తూ ఉండాలి.
దానియేలు తన జవాబును పొందే ముందు 21 రోజులు ప్రార్థించాడు మరియు మీరు కూడా ఒక సమయంలో ప్రార్థించవలసి ఉంటుంది, కానీ మీరు ప్రార్థన చేయడానికి కట్టుబడి ఉన్నందున ఫలితము మీకు వస్తుందని ఎప్పటికీ మర్చిపోకండి. లూకా 18:7-8 ఇలా చెబుతోంది, "దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను."
దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. (1 సమూయేలు 30:26)
ఇవ్వడం ద్వారా అలౌకిక సూచన సక్రియం చేయబడుతుందని దావీదుకు స్పష్టంగా తెలుసు, ఎందుకంటే, 112వ కీర్తనలో, అతడు దేవుని ఆశీర్వాదాన్ని సక్రియం చేయడం గురించి రాశాడు:
వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును
వాని నీతి నిత్యము నిలుచును
వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. (కీర్తనలు 112:9)
అలాగే, దావీదు, పెద్దలకు సొమ్ములో కొంత పంపడం ద్వారా బంధాలను ఏర్పరచుకున్నాడు.
Chapters