మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; (లూకా 11:5)
ఒక స్నేహితుడుండగా
ఇది ఇప్పటికే ఉన్న సంబంధం గురించి మాట్లాడుతుంది
ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని. (యోహాను 15:15)
అర్ధరాత్రి వేళ
1. అర్ధరాత్రి అనేది ఒక రోజు నుండి మరొక రోజుకి మారే గల సమయం. మీరు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురాగలడు.
2. అర్ధరాత్రి అనేది మంచి మరియు చెడు రెండింటిలోనూ గొప్ప ఆధ్యాత్మిక కార్యాలు గల సమయము. మానవుల గమ్యాలు అర్ధరాత్రి రూపంలో మరియు అంతరాయం కలిగి ఉంటాయి. మీరు అర్ధరాత్రి వేళ మీ విధిని రూపొందించుకోకపోతే, అర్ధరాత్రి వేళ మీ జీవితంలో ఇంకెవరైనా అంతరాయం కలిగించవచ్చు.
.
మూడు రొట్టెలు
ఇది ప్రార్థనలో ప్రత్యకమైన విన్నపముల చేయడం గురించి మాట్లాడుతుంది
అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. (లూకా 11:8)
లూకా 18:1-8లో కనిపించే అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి మరియు పట్టుదల కలిగిన విధవరాలు యొక్క ఉపమానంలో, పేద విధవరాలు తనకు న్యాయం చేయమని న్యాయాధిపతి వేడుకుంటూనే ఉంది. ఆమె ఒక్కసారి మాత్రమే ఆలా చేయలేదు మరియు "తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని" అని అడుగుచు ఉండెను. ఆమె పట్టుదలతో అభ్యర్థన చేస్తూ ఉండెను.
నిరంతర ప్రార్థన అంటే ఏమిటి?
1. మీరు దేవుని యొద్ద నుండి వెతుకెంత వరకు సమాధానం లేదా విన్నపము పొందే వరకు చేయగల ప్రార్థన.
2. ఆయన మీ తరపున విజ్ఞాపన చేయుచున్నాడని మీరు మీ ఆత్మలో విడుదల అనుభూతి చెందే వరకు ప్రార్థిస్తూనే ఉండాలి.
3. మీ ప్రార్థనలకు సమాధానం లభించే వరకు రోజు విడిచి రోజు తర్వాత ఆయన వద్దకు తిరిగి రావడం.
ప్రార్థన యొక్క మూడు పరిధులు ఏమిటి?
"అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివాని కియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను." (లూకా 11:9-10)
ప్రార్థన యొక్క మూడు రంగాలు
1. అడుగుడి
2. వెదకుడి
3. తట్టుడి
ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టు చుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. (లూకా 11:14)
అనారోగ్యం మరియు వ్యాధులు దుష్ట శక్తుల వల్ల కావచ్చు
ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. (లూకా 11:27-28)
యేసయ్య ఆ స్త్రీ యొక్క ప్రకటన యొక్క సత్యాన్ని ప్రశ్నించలేదు, కానీ ఆమెకు మరింత గొప్ప సత్యాన్ని సూచించాడు. "దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు."
పాత నిబంధనలో సమూయేలు తన ప్రజలకు ఇలా చెప్పడం మనం చ్చదువగలము: "తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము." (1 సమూయేలు 15:22)
యేసయ్య దేవుని వాక్యానికి లోబడడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెడుతున్నాడు. మరొక సందర్భంలో యేసయ్య దాదాపు అదే విషయాన్ని సెలవిచ్చాడు: "ఆయన తల్లియు సహోదరులును ఆయన యొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి. అందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను" (లూకా 8:19-21)
వాక్యాన్ని విని మరియు దానిని మన జీవితాల్లో అన్వయించుకోవడం యేసయ్యతో సన్నిహిత సంబంధాన్ని కలిగిస్తుంది.
యోనాను గూర్చిన సూచక క్రియ ఏమిటి?
మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెనుఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచక క్రియ నడుగుచు న్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. (లూకా 11:29)
"యోనాను గూర్చిన సూచక క్రియ" అనే పదబంధాన్ని యేసయ్య తన భవిష్యత్తు యొక్క సిలువ, పాతిపెట్టబడటం మరియు పునరుత్థానానికి ప్రతీకాత్మకమైన రూపకంగా ఉపయోగించాడు. తాను నిజంగా మెస్సీయ అని చెప్పడానికి అద్భుతమైన రుజువు కోసం పరిసయ్యులు అడిగినప్పుడు యేసయ్య ఈ వ్యక్తీకరణతో జవాబిచ్చాడు.
దక్షిణదేశపు రాణి సొలొమోనును కలవడానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి?
దక్షిణదేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడ లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. (లూకా 11:31)
ఇది సొలొమోను జ్ఞానాన్ని వినడానికి. మరో మాటలో చెప్పాలంటే, దేవుని వాక్యాన్ని వినడానికి. కాబట్టి, దేవుని మందిరానికి రావడానికి మన ఉద్దేశం తప్పనిసరిగా దేవుని రీమా వాక్యాన్ని వినడం.
33 ఎవడును దీపము వెలిగించి, చాటు చోటునైనను కుంచము క్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. 34 నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. 35 కాబట్టి నీలో నుండు వెలుగు చీకటియై యుండకుండ చూచుకొనుము. 36 ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను. (లూకా 11:33-36)
గమనించండి, ప్రభువైన యేసయ్య కన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఏకవచనంలో ఉండే 'కన్ను' గురించి మాట్లాడారు. యేసు ప్రభువు ఏకవచనంలో కన్ను గురించి సూచించాడు ఎందుకంటే ఆయన చిత్రం మరియు దృష్టి మరియు దృశ్యమాన రంగం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మన శారీరక కన్ను గురించి కాదు, ప్రాణం (ఆత్మ) యొక్క కన్ను అయినా మన ఊహాత్మ గురించి మాట్లాడుతున్నాడు. మీ ప్రాణమునకు కన్నులు ఉన్నాయి.
"నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును" అని యేసు ప్రభువు చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, మీ ఊహగానము బాగుంటే, మీ సంపూర్ణ జీవితం తేటగా మరియు వెలుగుమయముగా ఉంటుంది. మీ ఊహగానము చెడినదైతే, మీ సంపూర్ణ జీవితం చెడుతో నిండి ఉంటుంది.
మీరు భౌతిక ప్రపంచంలో మార్పును కోరుకుంటే, మీరు దృశ్యమాన రంగం, మీ ఊహగానము యొక్క రంగం, మీ హృదయ కళ్లతో వ్యవహరించాలి.
ఊహగానము గురించి మాట్లాడే గ్రీకు పదం ఉంది. ఇది డయానోయా అనే పదం, ఇది కొన్నిసార్లు మనస్సు అని అనువదించబడుతుంది.
భౌతిక ప్రపంచంలో, కొందరు వ్యక్తులు హ్రస్వ దృష్టితో ఉంటారు, మరికొందరు దీర్ఘ దృష్టితో ఉంటారు. ఆత్మ రంగంలో, ప్రజలు దృశ్యమానం చేయడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటారు. అయినను దేవుడు మీరు మీ పూర్ణ హృదయంతో, ఆత్మతో మరియు మనస్సుతో ఆయనను ప్రేమించాలని చెప్పాడు. కాబట్టి మీరు మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించిన్నప్పుడు, అది ఊహగాన రంగాన్ని మరుగుపరుస్తుంది.
యుద్ధం ఆత్మ పరిధిలో ఉంది. మీరు ఆత్మ పరిధిలో యుద్ధాన్ని గెలిస్తే, మీరు భౌతిక రంగంలో యుద్ధాన్ని గెలుస్తారు. మీరు ఆత్మ పరిధిలో యుద్ధాన్ని కోల్పోతే, మీరు భౌతిక రంగంలో ఓడిపోతారు.
అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించు చున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి యున్నది. (లూకా 11:42)
గమనించండి దశమభాగాన్ని ప్రభువు పక్కన పెట్టలేదు.
ఒక స్నేహితుడుండగా
ఇది ఇప్పటికే ఉన్న సంబంధం గురించి మాట్లాడుతుంది
ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని. (యోహాను 15:15)
అర్ధరాత్రి వేళ
1. అర్ధరాత్రి అనేది ఒక రోజు నుండి మరొక రోజుకి మారే గల సమయం. మీరు అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ జీవితంలో మార్పు తీసుకురాగలడు.
2. అర్ధరాత్రి అనేది మంచి మరియు చెడు రెండింటిలోనూ గొప్ప ఆధ్యాత్మిక కార్యాలు గల సమయము. మానవుల గమ్యాలు అర్ధరాత్రి రూపంలో మరియు అంతరాయం కలిగి ఉంటాయి. మీరు అర్ధరాత్రి వేళ మీ విధిని రూపొందించుకోకపోతే, అర్ధరాత్రి వేళ మీ జీవితంలో ఇంకెవరైనా అంతరాయం కలిగించవచ్చు.
.
మూడు రొట్టెలు
ఇది ప్రార్థనలో ప్రత్యకమైన విన్నపముల చేయడం గురించి మాట్లాడుతుంది
అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. (లూకా 11:8)
లూకా 18:1-8లో కనిపించే అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి మరియు పట్టుదల కలిగిన విధవరాలు యొక్క ఉపమానంలో, పేద విధవరాలు తనకు న్యాయం చేయమని న్యాయాధిపతి వేడుకుంటూనే ఉంది. ఆమె ఒక్కసారి మాత్రమే ఆలా చేయలేదు మరియు "తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని" అని అడుగుచు ఉండెను. ఆమె పట్టుదలతో అభ్యర్థన చేస్తూ ఉండెను.
నిరంతర ప్రార్థన అంటే ఏమిటి?
1. మీరు దేవుని యొద్ద నుండి వెతుకెంత వరకు సమాధానం లేదా విన్నపము పొందే వరకు చేయగల ప్రార్థన.
2. ఆయన మీ తరపున విజ్ఞాపన చేయుచున్నాడని మీరు మీ ఆత్మలో విడుదల అనుభూతి చెందే వరకు ప్రార్థిస్తూనే ఉండాలి.
3. మీ ప్రార్థనలకు సమాధానం లభించే వరకు రోజు విడిచి రోజు తర్వాత ఆయన వద్దకు తిరిగి రావడం.
ప్రార్థన యొక్క మూడు పరిధులు ఏమిటి?
"అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివాని కియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను." (లూకా 11:9-10)
ప్రార్థన యొక్క మూడు రంగాలు
1. అడుగుడి
2. వెదకుడి
3. తట్టుడి
ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టు చుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. (లూకా 11:14)
అనారోగ్యం మరియు వ్యాధులు దుష్ట శక్తుల వల్ల కావచ్చు
ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. (లూకా 11:27-28)
యేసయ్య ఆ స్త్రీ యొక్క ప్రకటన యొక్క సత్యాన్ని ప్రశ్నించలేదు, కానీ ఆమెకు మరింత గొప్ప సత్యాన్ని సూచించాడు. "దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు."
పాత నిబంధనలో సమూయేలు తన ప్రజలకు ఇలా చెప్పడం మనం చ్చదువగలము: "తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము." (1 సమూయేలు 15:22)
యేసయ్య దేవుని వాక్యానికి లోబడడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెడుతున్నాడు. మరొక సందర్భంలో యేసయ్య దాదాపు అదే విషయాన్ని సెలవిచ్చాడు: "ఆయన తల్లియు సహోదరులును ఆయన యొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి. అందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను" (లూకా 8:19-21)
వాక్యాన్ని విని మరియు దానిని మన జీవితాల్లో అన్వయించుకోవడం యేసయ్యతో సన్నిహిత సంబంధాన్ని కలిగిస్తుంది.
యోనాను గూర్చిన సూచక క్రియ ఏమిటి?
మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెనుఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచక క్రియ నడుగుచు న్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. (లూకా 11:29)
"యోనాను గూర్చిన సూచక క్రియ" అనే పదబంధాన్ని యేసయ్య తన భవిష్యత్తు యొక్క సిలువ, పాతిపెట్టబడటం మరియు పునరుత్థానానికి ప్రతీకాత్మకమైన రూపకంగా ఉపయోగించాడు. తాను నిజంగా మెస్సీయ అని చెప్పడానికి అద్భుతమైన రుజువు కోసం పరిసయ్యులు అడిగినప్పుడు యేసయ్య ఈ వ్యక్తీకరణతో జవాబిచ్చాడు.
దక్షిణదేశపు రాణి సొలొమోనును కలవడానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి?
దక్షిణదేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడ లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు. (లూకా 11:31)
ఇది సొలొమోను జ్ఞానాన్ని వినడానికి. మరో మాటలో చెప్పాలంటే, దేవుని వాక్యాన్ని వినడానికి. కాబట్టి, దేవుని మందిరానికి రావడానికి మన ఉద్దేశం తప్పనిసరిగా దేవుని రీమా వాక్యాన్ని వినడం.
33 ఎవడును దీపము వెలిగించి, చాటు చోటునైనను కుంచము క్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. 34 నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును. 35 కాబట్టి నీలో నుండు వెలుగు చీకటియై యుండకుండ చూచుకొనుము. 36 ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను. (లూకా 11:33-36)
గమనించండి, ప్రభువైన యేసయ్య కన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఏకవచనంలో ఉండే 'కన్ను' గురించి మాట్లాడారు. యేసు ప్రభువు ఏకవచనంలో కన్ను గురించి సూచించాడు ఎందుకంటే ఆయన చిత్రం మరియు దృష్టి మరియు దృశ్యమాన రంగం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మన శారీరక కన్ను గురించి కాదు, ప్రాణం (ఆత్మ) యొక్క కన్ను అయినా మన ఊహాత్మ గురించి మాట్లాడుతున్నాడు. మీ ప్రాణమునకు కన్నులు ఉన్నాయి.
"నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును" అని యేసు ప్రభువు చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, మీ ఊహగానము బాగుంటే, మీ సంపూర్ణ జీవితం తేటగా మరియు వెలుగుమయముగా ఉంటుంది. మీ ఊహగానము చెడినదైతే, మీ సంపూర్ణ జీవితం చెడుతో నిండి ఉంటుంది.
మీరు భౌతిక ప్రపంచంలో మార్పును కోరుకుంటే, మీరు దృశ్యమాన రంగం, మీ ఊహగానము యొక్క రంగం, మీ హృదయ కళ్లతో వ్యవహరించాలి.
ఊహగానము గురించి మాట్లాడే గ్రీకు పదం ఉంది. ఇది డయానోయా అనే పదం, ఇది కొన్నిసార్లు మనస్సు అని అనువదించబడుతుంది.
భౌతిక ప్రపంచంలో, కొందరు వ్యక్తులు హ్రస్వ దృష్టితో ఉంటారు, మరికొందరు దీర్ఘ దృష్టితో ఉంటారు. ఆత్మ రంగంలో, ప్రజలు దృశ్యమానం చేయడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటారు. అయినను దేవుడు మీరు మీ పూర్ణ హృదయంతో, ఆత్మతో మరియు మనస్సుతో ఆయనను ప్రేమించాలని చెప్పాడు. కాబట్టి మీరు మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించిన్నప్పుడు, అది ఊహగాన రంగాన్ని మరుగుపరుస్తుంది.
యుద్ధం ఆత్మ పరిధిలో ఉంది. మీరు ఆత్మ పరిధిలో యుద్ధాన్ని గెలిస్తే, మీరు భౌతిక రంగంలో యుద్ధాన్ని గెలుస్తారు. మీరు ఆత్మ పరిధిలో యుద్ధాన్ని కోల్పోతే, మీరు భౌతిక రంగంలో ఓడిపోతారు.
అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించు చున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి యున్నది. (లూకా 11:42)
గమనించండి దశమభాగాన్ని ప్రభువు పక్కన పెట్టలేదు.
Chapters