"మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పను." (ఆదికాండము 42:2)
యాకోబు విన్నాడు (ఆదికాండము 42:2)
నయోమి విన్నది (రూతు 1:6)
జనం ఏదైనారాకముందే వినాలి
ప్రజలు ముందుకు రావాలంటే ఏదో ఒకటి జరగాలి
టెలివిజన్, సోషల్ మీడియా లేని ఆ రోజుల్లో కూడా వార్తలు చాలా దూరం ప్రయాణించాయి.
యాకోబు తన మిగితా కుమారులతో పాటు బెన్యామీనును ఐగుప్తుకు ఎందుకు పంపలేదు?
యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొన బోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. (ఆదికాండము 42:3-4)
యోసేపుకు ఏదో జరిగిన తర్వాత, యాకోబుకు తన కుమారులపై నిసందేహంగా సందేహం కలిగింది, అందుకే అతను బెన్యామీనును ఇంట్లో ఉంచాడు.
ఇప్పుడు యోసేపు వెళ్ళిపోయాడు, యాకోబు యొక్క చిన్న కుమారుడు (బెన్యామీను) తన ప్రియమైన రాహేలుతో అతని ఏకైక సజీవ భాగ్యస్వామి, మరియు ముసలి తండ్రి తన ఇద్దరు అభిమాన కుమారులలో రెండోవాని కోల్పోదల్చుకోలేదు.
యాకోబు ఏమి మాట్లాడాడో ఒకసారి గమనించండి:
అయితే అతడు నా కుమారుని (బెన్యామీన) మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న (యోసేపు) చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను. (ఆదికాండము 42:38)
అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. (ఆదికాండము 42:6)
యోసేపు చూసిన కల నెరవేరుతోంది. యోసేపుకు అది ఖచ్చితంగా తెలుసు కానీ దేవుడు అతనితో కఠినంగా వ్యవహరించినందున అది అతనికి గర్వము కలిగించలేదు. మరియు యోసేపు వారి గురించి కలలుగన్న కలలను జ్ఞాపకం చేసుకున్నాడు (ఆదికాండము 42:9)
వారట్లు చేసిరి. "అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి." (ఆదికాండము 42:21)
లేఖనం ఇలా సెలవిస్తుంది, "గమనించండి, యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి." (సంఖ్యాకాండము 32:23)
రూబేను మొదటి సంతానం అయినప్పుడు యోసేపు షిమ్యో నును బందీగా ఎందుకు ఎంచుకున్నాడు?
అతడు వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. (ఆదికాండము 42:24)
తన సహోదరుల నుండి తనను రక్షించడానికి రూబేను చేసిన ప్రయత్నాన్ని యోసేపు మెచ్చుకున్నాడు మరియు షిమ్యోను యాకోబు యొక్క రెండవ కుమారుడు. షిమ్యోను క్రూరమైన వ్యక్తి అని కూడా తెలుసు (34:25; 49:57 చదవండి), మరియు బహుశా యోసేపు అతనికి గుణపాఠం చెప్పాలని ఆశించి ఉండవచ్చు.
యాకోబు తన అభిమాన కుమారుడు యోసేపుతో ఎన్ని కుటుంబ రహస్యాలను పంచుకున్నాడో లేదా ఈ నిర్ణయంలో వారు ఏ పాత్ర పోషించారో మనకు తెలియదు.
అలాగే, యోసేపు తన సహోదరుల పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆలోచించినప్పుడు, రోమీయులకు 11:22 వచనం నాకు గుర్తుకు వస్తుంది: "కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును" ("దేవుని కృప మరియు కాఠిన్యమును పరిగణించండి," NIV) .
అతని స్వరం యొక్క తీవ్రత మరియు అతని కొన్ని కార్యాలు ఉన్నప్పటికీ, యోసేపు తన సహోదరుల పట్ల నిస్సందేహంగా కనికరం కలిగి ఉన్నాడు మరియు అతడు చేసినదంతా వారి స్వంత అభివృద్ధి కోసమే జరిగింది. అతని ప్రేరణ ప్రేమ, మరియు అతని లక్ష్యం వారిని పశ్చాత్తాపం మరియు సమాధానము స్థాయికి తీసుకురావడం. దేవుడు మనతో అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడని మనకు అనిపించినప్పుడు ఇది మనం గుర్తుంచుకోవలసిన విషయము.
మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. (ఆదికాండము 42:25)
ఒప్పుకోలు: డబ్బు నా దాసుడు. నేను నా దాసునితో, "వెళ్ళు" అని చెప్పినప్పుడు వెళ్తాడు మరియు వాని "రమ్మని" చెప్పినప్పుడు అతడు వస్తాడు.
షిమ్యోనును తిరిగి తీసుకురావాలనే రూబేను ఉదారమైన ప్రతిపాదనను యాకోబు ఎందుకు తిరస్కరించాడు?
అందుకు రూబేను నేనతని నీ యొద్దకు తీసికొని రాని యెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతి కప్పగించుము, అతని మరల నీ యొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదను. అయితే అతడు, "నా కుమారుని మీతో వెళ్లనియ్యను." (ఆదికాండము 42:37-38)
రూబేను తాను చేసిన పనికి తన తండ్రి యొక్క కనికరముకు దూరంగా ఉన్నాడు.
ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. (ఆదికాండము 35:22)
రూబేను మౌనంగా ఉండవల్సింది, కానీ అతడు యాకోబు యొక్క మొదటి కుమారుడు కనుక నాయకునిలా వ్యవహరించడం బాధ్యతగా భావించి ఉండవచ్చు.
యాకోబు మరణశయ్యపై (చావుపడకలో) ఉన్నప్పుడు, అతను తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు:
3 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు
నా శక్తియు నా బలము యొక్క ప్రథమఫలమును
ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.
4 నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు
నీ తండ్రి మంచము మీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి
అతడు నా మంచము మీది కెక్కెను. (ఆదికాండము 49:3-4)
యాకోబు విన్నాడు (ఆదికాండము 42:2)
నయోమి విన్నది (రూతు 1:6)
జనం ఏదైనారాకముందే వినాలి
ప్రజలు ముందుకు రావాలంటే ఏదో ఒకటి జరగాలి
టెలివిజన్, సోషల్ మీడియా లేని ఆ రోజుల్లో కూడా వార్తలు చాలా దూరం ప్రయాణించాయి.
యాకోబు తన మిగితా కుమారులతో పాటు బెన్యామీనును ఐగుప్తుకు ఎందుకు పంపలేదు?
యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొన బోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. (ఆదికాండము 42:3-4)
యోసేపుకు ఏదో జరిగిన తర్వాత, యాకోబుకు తన కుమారులపై నిసందేహంగా సందేహం కలిగింది, అందుకే అతను బెన్యామీనును ఇంట్లో ఉంచాడు.
ఇప్పుడు యోసేపు వెళ్ళిపోయాడు, యాకోబు యొక్క చిన్న కుమారుడు (బెన్యామీను) తన ప్రియమైన రాహేలుతో అతని ఏకైక సజీవ భాగ్యస్వామి, మరియు ముసలి తండ్రి తన ఇద్దరు అభిమాన కుమారులలో రెండోవాని కోల్పోదల్చుకోలేదు.
యాకోబు ఏమి మాట్లాడాడో ఒకసారి గమనించండి:
అయితే అతడు నా కుమారుని (బెన్యామీన) మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న (యోసేపు) చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను. (ఆదికాండము 42:38)
అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. (ఆదికాండము 42:6)
యోసేపు చూసిన కల నెరవేరుతోంది. యోసేపుకు అది ఖచ్చితంగా తెలుసు కానీ దేవుడు అతనితో కఠినంగా వ్యవహరించినందున అది అతనికి గర్వము కలిగించలేదు. మరియు యోసేపు వారి గురించి కలలుగన్న కలలను జ్ఞాపకం చేసుకున్నాడు (ఆదికాండము 42:9)
వారట్లు చేసిరి. "అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి." (ఆదికాండము 42:21)
లేఖనం ఇలా సెలవిస్తుంది, "గమనించండి, యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలిసికొనుడి." (సంఖ్యాకాండము 32:23)
రూబేను మొదటి సంతానం అయినప్పుడు యోసేపు షిమ్యో నును బందీగా ఎందుకు ఎంచుకున్నాడు?
అతడు వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. (ఆదికాండము 42:24)
తన సహోదరుల నుండి తనను రక్షించడానికి రూబేను చేసిన ప్రయత్నాన్ని యోసేపు మెచ్చుకున్నాడు మరియు షిమ్యోను యాకోబు యొక్క రెండవ కుమారుడు. షిమ్యోను క్రూరమైన వ్యక్తి అని కూడా తెలుసు (34:25; 49:57 చదవండి), మరియు బహుశా యోసేపు అతనికి గుణపాఠం చెప్పాలని ఆశించి ఉండవచ్చు.
యాకోబు తన అభిమాన కుమారుడు యోసేపుతో ఎన్ని కుటుంబ రహస్యాలను పంచుకున్నాడో లేదా ఈ నిర్ణయంలో వారు ఏ పాత్ర పోషించారో మనకు తెలియదు.
అలాగే, యోసేపు తన సహోదరుల పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆలోచించినప్పుడు, రోమీయులకు 11:22 వచనం నాకు గుర్తుకు వస్తుంది: "కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును" ("దేవుని కృప మరియు కాఠిన్యమును పరిగణించండి," NIV) .
అతని స్వరం యొక్క తీవ్రత మరియు అతని కొన్ని కార్యాలు ఉన్నప్పటికీ, యోసేపు తన సహోదరుల పట్ల నిస్సందేహంగా కనికరం కలిగి ఉన్నాడు మరియు అతడు చేసినదంతా వారి స్వంత అభివృద్ధి కోసమే జరిగింది. అతని ప్రేరణ ప్రేమ, మరియు అతని లక్ష్యం వారిని పశ్చాత్తాపం మరియు సమాధానము స్థాయికి తీసుకురావడం. దేవుడు మనతో అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడని మనకు అనిపించినప్పుడు ఇది మనం గుర్తుంచుకోవలసిన విషయము.
మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. (ఆదికాండము 42:25)
ఒప్పుకోలు: డబ్బు నా దాసుడు. నేను నా దాసునితో, "వెళ్ళు" అని చెప్పినప్పుడు వెళ్తాడు మరియు వాని "రమ్మని" చెప్పినప్పుడు అతడు వస్తాడు.
షిమ్యోనును తిరిగి తీసుకురావాలనే రూబేను ఉదారమైన ప్రతిపాదనను యాకోబు ఎందుకు తిరస్కరించాడు?
అందుకు రూబేను నేనతని నీ యొద్దకు తీసికొని రాని యెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతి కప్పగించుము, అతని మరల నీ యొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదను. అయితే అతడు, "నా కుమారుని మీతో వెళ్లనియ్యను." (ఆదికాండము 42:37-38)
రూబేను తాను చేసిన పనికి తన తండ్రి యొక్క కనికరముకు దూరంగా ఉన్నాడు.
ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. (ఆదికాండము 35:22)
రూబేను మౌనంగా ఉండవల్సింది, కానీ అతడు యాకోబు యొక్క మొదటి కుమారుడు కనుక నాయకునిలా వ్యవహరించడం బాధ్యతగా భావించి ఉండవచ్చు.
యాకోబు మరణశయ్యపై (చావుపడకలో) ఉన్నప్పుడు, అతను తన కుమారులను పిలిచి ఇలా అన్నాడు:
3 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు
నా శక్తియు నా బలము యొక్క ప్రథమఫలమును
ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.
4 నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు
నీ తండ్రి మంచము మీది కెక్కితివి దానిని అపవిత్రము చేసితివి
అతడు నా మంచము మీది కెక్కెను. (ఆదికాండము 49:3-4)
Chapters
- అధ్యాయం 1
- అధ్యాయం 2
- అధ్యాయం 3
- అధ్యాయం 4
- అధ్యాయం 5
- అధ్యాయం 6
- అధ్యాయం 7
- అధ్యాయం 8
- అధ్యాయం 9
- అధ్యాయం 10
- అధ్యాయం 11
- అధ్యాయం 12
- అధ్యాయం 13
- అధ్యాయం 14
- అధ్యాయం 15
- అధ్యాయం 16
- అధ్యాయం 17
- అధ్యాయం 18
- అధ్యాయం 19
- అధ్యాయం 20
- అధ్యాయం 21
- అధ్యాయం 22
- అధ్యాయం 23
- అధ్యాయం 24
- అధ్యాయం 25
- అధ్యాయం 26
- అధ్యాయం 27
- అధ్యాయం 28
- అధ్యాయం 29
- అధ్యాయం 30
- అధ్యాయం 31
- అధ్యాయం 32
- అధ్యాయం 33
- అధ్యాయం 34
- అధ్యాయం 35
- అధ్యాయం 36
- అధ్యాయం 37
- అధ్యాయం 38
- అధ్యాయం 39
- అధ్యాయం 40
- అధ్యాయం 41
- అధ్యాయం 42
- అధ్యాయం 43
- అధ్యాయం 44
- అధ్యాయం 45
- అధ్యాయం 46
- అధ్యాయం 47
- అధ్యాయం 48
- అధ్యాయం 49
- అధ్యాయం 50